రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ గోరట్ల మాధవ్
19 Dec, 2024 22:34 IST
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.