వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా మురళీధర్ 

21 Nov, 2025 07:20 IST

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లానరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆరంగి మురళీధర్‌ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

 

వైయస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కింద పేర్కొన్న వారిని నియమించిన పార్టీ అధినేత వైయస్ జగన్ గారు

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమించిన పార్టీ అధినేత వైయస్ జగన్ గారు.