రాష్ట్రంలో దుష్టపాలన
9 Jul, 2018 17:05 IST
తూర్పు గోదావరి: రాష్ట్రంలో దుష్ట పరిపాలన సాగుతుందని వైయస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మీ మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా రాయవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. బాబు దుష్టపరిపాలనను బంగాళఖాతంలో కలపాలని ఆమె పిలుపునిచ్చారు.