ఉడ్ సా మిల్లు పరిశీలించిన వైయస్ జగన్
16 Feb, 2018 13:21 IST
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డికి లింగసముద్రం గ్రామంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం ఉడ్ సా మిల్లును పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ వెంట వేలాది మంది అడుగులో అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర దారులు జనంతో పోటెత్తుతున్నాయి.