రావిళ్లవారిపల్లి చేరుకున్న వైయస్‌ జగన్‌

14 Jan, 2018 14:57 IST
చిత్తూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 62వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. వైయస్‌ జగన్‌ రావిళ్లవారిపల్లి చేరుకున్నారు. పండుగ నాడు అభిమాన నేత తమ గ్రామానికి రావడంతో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వైయస్‌ జగన్‌ను కలుసుకొని పండుగ శుభాకాంక్షలు తెలిపడంతో పాటు, తమ  సమస్యలను వివరించారు.