రామాపురం చేరుకున్న వైయస్ జగన్
21 Dec, 2017 11:11 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే పుట్టపర్తి నియోజకవర్గంలోని రామాపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలు చెప్పుకున్నారు. ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.