రాజుపాలెం చేరుకున్న వైయస్ జగన్
24 Jan, 2018 10:50 IST
నెల్లూరు: ప్రజా సంకల్ప యాత్ర కొద్ది సేపటి క్రితం రాజుపాలెం చేరుకుంది. ఈ సందర్భంగా జననేతకు స్థానిక నేతలు, కర్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గ్రామస్తులు తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.