పూతలపట్టు చేరుకున్న వైయస్‌ జగన్‌

8 Jan, 2018 16:24 IST

చిత్తూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కొద్దిసేపటి క్రితమే పూతలపట్టు పట్టణానికి చేరుకున్నారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం ఆయన చిత్తూరు హైవే మీదుగా పట్టణంలోకి ప్రవేశించారు. కాసేపట్లో అశేష జనవాహిణిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.