పెంట్రాళ్లకు చేరకున్న వైయస్ జగన్
16 Feb, 2018 12:01 IST
ప్రకాశం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలోని పెంట్రాళ్లకు కొద్ది సేపటి క్రితమే చేరుకుంది. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు జననేతకు ఘన స్వాగతం పలికారు.