పత్తిపుత్తూరులో జననేతకు ఘన స్వాగతం
16 Jan, 2018 11:48 IST
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైయస్ జగన్కు పత్తిపుత్తూరు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతపై పూలవర్షం కురిపించారు. అనంతరం తమ సమస్యలు చెప్పుకున్నారు.