కృష్ణాపురంలో పార్టీ జెండా ఆవిష్కరణ
19 Dec, 2017 10:35 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కృష్ణాపురం గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డికి స్థానికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో పార్టీ అధినేత వైయస్ జగన్ వైయస్ఆర్సీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామస్తులు తమ సమస్యలను వైయస్ జగన్కు వివరించారు. వారితో రాజన్న బిడ్డ మమేకమై ప్రజల బాధలు తెలుసుకొని ధైర్యం చెప్పారు.