శేకూరు క్రాస్కు చేరుకున్న వైయస్ జగన్
5 Apr, 2018 12:39 IST
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గరువుపాలెం మీదుగా శేకూరు క్రాస్కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.