సీతమ్మ తోట చేరుకున్న వైయస్ జగన్
9 Jul, 2018 12:03 IST
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీతమ్మ తోటకు చేరుకున్నారు. దారి పొడవునా జనం జననేతను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. పలువురు తమ పిల్లలకు రాజన్న బిడ్డతో అక్షరాభ్యాసం చేయించుకుంటున్నారు.