పెయ్యేరులో జననేతకు ఘన స్వాగతం
9 May, 2018 11:20 IST
కృష్ణా జిల్లా: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కైకలూరు నియోజకవర్గంలోని పెయ్యేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్కు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్కు వివరించారు. తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరారు.