పెదపూడి చేరుకున్న వైయస్‌ జగన్‌

16 Jul, 2018 17:27 IST

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పలువురు రైతులు జననేతను కలిసి తమ పంటలకు గిట్టుబాటు ధర లేదని వాపోయారు. వారికి వైయస్‌ జగన్‌ భరోసా కల్పించారు.