మచిలీపట్నంలో అడుగుపెట్టిన వైయస్ జగన్
1 May, 2018 17:05 IST
.
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మచిలీపట్నంలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వేదపండితులు వైయస్ జగన్ను ఆశీర్వదించారు. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో మచిలీపట్నం కిక్కిరిసిపోయింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగిస్తున్నారు.