కుప్పన పుడిలో జననేతకు ఆత్మీయ స్వాగతం
26 May, 2018 11:23 IST
పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్రెడ్డి కుప్పనపుడి గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేత వైయస్ జగన్కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు ఆక్వా రైతులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.