కందులపాడు చేరుకున్న వైయస్ జగన్
17 Apr, 2018 12:52 IST
కృష్ణా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ కందులపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ను స్థానికలు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు.