బిక్కవోలులో ఘన స్వాగతం
14 Jul, 2018 12:15 IST
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి బిక్కవోలు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్కు స్థానికులు, పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రోడ్లు చిత్తడిగా ఉన్నా...జనం లెక్క చేయకుండా రాజన్న బిడ్డ కోసం బారులు తీరి గంటల తరబడి వేచి చూచి..ఆయన రాగానే పూలవర్షం కురిపించారు. అనంతరం తమ సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.