కిక్కిరిసిన భీమ‌వ‌రం

27 May, 2018 16:37 IST

ప‌శ్చిమ గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి భీమ‌వ‌రం ప‌ట్ట‌ణానికి చేరుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ రాక‌తో భీమ‌వ‌రం ప‌ట్ట‌ణం కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌కు వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో జ‌న‌సంద్ర‌మైంది. అశేష జ‌న‌వాహినిని ఉద్దేశించి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు.