బ్యాంక్ కాలనీ చేరుకున్న వైయస్ జగన్
25 Jul, 2018 12:21 IST
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ పెద్దాపురం పట్టణంలోని బ్యాంకు కాలనీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. పలువురు కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు.