బడన్నపల్లెకు చేరుకున్న వైయస్ జగన్
16 Dec, 2017 12:29 IST
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బడన్నపల్లె గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం తమ సమస్యలు వైయస్ జగన్కు తెలిపారు.