ఆత్మకూరులో జననేతకు ఘన స్వాగతం
10 Apr, 2018 12:17 IST
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరుకు వైయస్ జగన్ చేరుకున్నారు. ఆయననకు పార్టీ నేతలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పలువురు రైతులు రాజన్న బిడ్డను కలిసి మా భూములను ప్రభుత్వం లాక్కుంటుందని ఫిర్యాదు చేశారు.