అప్పనపల్లి క్రాస్ చేరుకున్న వైయస్ జగన్
25 Jun, 2018 13:00 IST
తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ అప్పనపల్లి క్రాస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ శ్రేణులు జననేతకు ఘన స్వాగతంపలికారు. అంతకుముందు పలువురు మహిళలు వైయస్ జగన్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.