ఏలేటిపాడు చేరుకున్న వైయస్ జగన్
4 Jun, 2018 10:51 IST
పశ్చిమ గోదావరి : ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ ఏలేటిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు ఘన స్వాగతం పలికి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. పలువురు ప్రజా సంఘాల నాయకులు వైయస్ జగన్కు వినతిపత్రాలు అందజేశారు.