227వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌

1 Aug, 2018 18:38 IST

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 227వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం పిఠాపురం నియోజకవర్గంలోని బసచేసే ప్రాంతం నుంచి గొల్లప్రోలు వరకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.