గుండుపల్లి నుంచి ప్రజాసంకల్పయాత్ర
11 Jan, 2018 10:50 IST
చిత్తూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఆయన గుండుపల్లి నుంచి వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు చంద్రగిరి నియోజకవర్గంలోని అనుప్పల్లి పంచాయతీ నెమ్మలగుంటపల్లిలో రైతులతో వైయస్ జగన్ ఆత్మీయ సదస్సు నిర్వహించనున్నారు.