అర్హతలున్నా ఫించన్ రావడం లేదు....జననేతకు మహిళల మొర

19 Dec, 2018 11:25 IST

శ్రీకాకుళం:  అన్ని అర్హతలున్నా తమకు ఫించన్లు మంజూరు చేయడం లేదంటూ జర్జంగి గ్రామానికి చెందిన మహిళలు ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పాదయాత్రగా తమ గ్రామానికి వచ్చిన జననేతను కలుసును తాము ఎదుర్కుంటున్న ఇబ్బందులను వివరించారు. వారి సమస్యలన్నిటిని ఓపికగా ఉన్న వైయస్ జగన్ వాటి పరిష్కారానికి  భరోసా ఇస్తూ ముందుకు కదిలారు.