వైయస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు

6 Jun, 2018 17:03 IST

పశ్చిమ గోదావరి జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  కామాయపాలెంలో వైయస్‌ జగన్‌ను పొగాకు రైతులు కలిశారు. మద్దతు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు.