ద్వారకా తిరుమల అర్చకుల ఆశీర్వచనం

17 May, 2018 11:19 IST

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ద్వారకా తిరుమల దేవస్థానం ప్రధాన అర్చకులు ఆశీర్వచనం ఇచ్చారు.శాలువా కప్పి, జ్ఞాపికతో పాటు దేవుడి ప్రసాదాన్ని వైయస్ జగన్ కు అందచేశారు.