టీడీపీని బంగాళఖాతంలో కలపడం ఖాయం

20 Dec, 2017 17:30 IST
అనంతపురం: ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళఖాతంలో కలపడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ హెచ్చరించారు. టీడీపీ పాలనలో అరాచకాలు, అక్రమాలు పెట్రేగిపోయాయని, ప్రజలు విసుగు చెందారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.