వైయస్ జగన్ను కలిసిన గ్రామీణ విలేకరులు
24 Oct, 2018 11:11 IST
విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గ్రామీణ విలేకరులు కలిసి వినతిపత్రం అందజేశారు. పెన్షన్ స్కీం అమలు చేయాలని వారు జననేతను కోరారు.