అప్పారావు క్రాస్ కు చేరుకున్న పాదయాత్ర
16 May, 2018 15:03 IST
ప్రజా సంకల్పయాత్ర దెందులూరు మండలంలోని జోగన్న పాలెం , అప్పారావు పాలెం క్రాస్ వరకు చేరుకుంది. ఈ మార్గంలో వివిధ వర్గాల ప్రజలకు జననేతను కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు. ప్రధానంగా వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులు, వికలాంగులు జగన్ ను కలుసుకుని తమ ఆవేదనను పంచుకున్నారు.