ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్

5 Aug, 2018 10:34 IST

పిఠాపురం : ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 229 రోజు పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగనుంది. ఆదివారం ఉదయం గొల్లప్రోలు మండలం దుర్గాడ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమై, శంఖవరం మండలం వినాయక నగర్ శివారు వరకు , మధ్యాహ్నం కత్తిపూడి వరకు జరుగుతుంది.