వేమవరానికి చేరుకున్న పాదయాత్ర

6 May, 2018 11:02 IST

ప్రజా సంకల్పయాత్ర గుడివాడ నియోజకవర్గంలోని వేమవరానికి చేరుకుంది. అంతకు ముందు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్థానిక కొండలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే కొడాలి నాని తదితరు నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొంటున్నారు.