ప్రజాసంకల్పయాత్ర 32వ రోజు షెడ్యూల్‌

10 Dec, 2017 21:46 IST

అనంతపురం: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 32 వ రోజు కూడా అనంతపురంజిల్లా ఉరవకొండ నియోజవర్గంలో కొనసాగనుంది.  కూడేరు మండలం నుంచి ఉదయం 8 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. 

అక్కడి నుంచి 10.00 గంటలకు రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం తలుపూరు చేరుకుంటారు.  3.30 గంటలకు వడ్డుపల్లి, 4.30 గంటలకు మదిగూడ గ్రామానికి చేరుకుంటారు.