287 వ రోజు నాటి పాదయాత్ర షెడ్యుల్
15 Oct, 2018 23:14 IST
ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 287వ రోజు బొబ్బిలి నియోజకవర్గంలో కొనసాగుతుంది. బాడంగి మండలం లక్ష్మీపురం క్రాస్ నుంచి ప్రారంభమై , ముగద, చిన్న భీమవరం క్రాస్, పెద్ద భీమవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.