165 రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

18 May, 2018 06:11 IST

ప్రతిపక్ష నాయకులు వైయస్  జగన్ మోహన్ రెడ్డి 165 నాటి ప్రజా సంకల్పయాత్ర పశ్చిమగోదావరిజిల్లా గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం పావులూరి గూడెం నుంచి ప్రారంభమై, రాజుపాలెం, మారంపల్లి, ఘంటావారి గూడెం , దూబచెర్ల వరకు పాదయాత్ర చేస్తారు. అటుపై మధ్యాహ్నం పుల్లల పాడు క్రాస్, నల్లజెర్ల చేరుకుంటారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.