162 రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
15 May, 2018 10:11 IST
ఏలూరు: వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 162 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం ఏలూరు శివారు నుంచి ప్రారంభమై, మల్కాపురం, పాలెగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం దెందలూరు గ్రామంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు.