ముందస్తు సమాచారం లేకుండా షాపులు తొలగించారన్నా..

25 Sep, 2018 11:36 IST
విజయనగరంః కొత్తవలస రైల్వేస్థలంలో మా తాతల కాలం నుంచి షాపులు పెట్టుకుని జీవిస్తున్నామని రైల్వే అధికారులు ముందస్తు సమాచారం లేకుండా తొలగించారంటూ వైయస్‌ జగన్‌కు బాధితులు మొరపెట్టుకున్నారు. ప్రత్యామ్నాయం చూపించాలని కోరిన పట్టించుకోలేదన్నారు. గత 80 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నామన్నారు.