గణపతినగరం జనసంద్రం

10 Oct, 2018 16:33 IST

విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాకతో గణపతినగరం జనసంద్రమైంది. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడతో కిక్కిరిసిపోయింది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.