వైయస్‌ జగన్‌ను కలిసిన సీపీఎస్‌ ఉద్యోగులు

18 Jul, 2018 13:06 IST

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీపీఎస్‌ ఉద్యోగులు వైయస్‌ జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. సీపీఎస్‌ విధానం తమకు నష్టదాయకమని, సీపీఎస్‌ను రద్దు చేయాలని వారు కోరారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ..వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చారు.