ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు
9 Mar, 2017 11:46 IST
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు లోక్సభ ఎజెండాలో ఈ బిల్లును తొమ్మిదవ అంశం గా పొందుపర్చారు.