కాసేపట్లో ఏపీ భవన్‌కు ఎంపీలు

6 Apr, 2018 12:19 IST

ఢిల్లీ: ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి, వైయస్‌ అవినాష్‌రెడ్డిలు కాసేపట్లో ఢిల్లీలోని ఏపీ బవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ వారు ఆమరణనిరాహార దీక్ష చేయనున్నారు.