ఏపీలో రూ.10 లక్షల కోట్ల అవినీతి

6 Oct, 2018 13:43 IST

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల అవినీతి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడులు చూసి చంద్రబాబు భయపడుతున్నారని పేర్కొన్నారు. అక్రమార్జన భయటపడుతుందని టీడీపీ నేతల భయమన్నారు.