మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్ టీడీపీదే
6 Aug, 2018 15:10 IST
కర్నూలు: దేశంలో మైనారిటీ మంత్రి లేని ఏకైక కేబినెట్ టీడీపీదే అని వైయస్ఆర్సీపీ నాయకుడు మహ్మద్ ఇక్బాల్ అన్నారు. రాష్ట్రంలో మైనారిటీల వెనుకబాటుతనానికి టీడీపీనే కారణమన్నారు. మైనారిటీలను టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుతుందని మండిపడ్డారు.