గాంధీనగర్ చౌరస్తాలో వైయస్ జగన్ రోడ్ షో

15 Aug, 2017 12:05 IST

నంద్యాలః ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్ జగన్ నంద్యాలలో ఏడవ రోజు పర్యటిస్తున్నారు. వైయస్ జగన్ కు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. కాసేపటి క్రితమే వైయస్ జగన్ నంద్యాల పట్టణంలోని గాంధీనగర్ చౌరస్తా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీశ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.