వైయస్ జగన్ పరామర్శ
22 Mar, 2018 16:17 IST
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుమూరి రాజాబాబు, శివాజీరాజాలను వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఇటీవలే కనుమూరి రాజాబాబుకు మాతృవియోగం కలిగింది. సావిత్రమ్మ మృతి పట్ల వైయస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.