ప్రతిపక్షనేత,
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపనకు ఆహ్వానాలు పలుకుతాం అని మీరు
ప్రకటించడాన్ని ప్రసార సాధనాల ద్వారా చూశాను. నాకు మీరు ఏ ఆహ్వానాలు
పంపవద్దు. మీరు ఆహ్వానం ఇచ్చినా జగన్ రాలేదని , ఆతర్వాత తన మీద బండ
విసరవద్దు. మీరు, మీ ఆదేశాల మేరకు మీ అరడడను మంత్రులు చేయబోయేది ఇదే అని
ఈపాటికే నాకు, రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసుని 8 పాయింట్లతో కూడిన లేఖ
రాశారు.
..............................
.............................