పోలవరం నిర్వాసితులతో వైయస్ జగన్ ముఖాముఖి

7 Dec, 2016 15:29 IST

తూర్పుగోదావరిః వైయస్ జగన్ రంపచోడవరం చేరుకున్నారు. తమ కష్టాలను పంచుకునేందుకు వచ్చిన జననేతకు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. వైయస్ జగన్ పై పూలవర్షం కురిపించారు. పోలవరం నిర్వాసితులతో వైయస్ జగన్ ముఖాముఖి మాట్లాడుతున్నారు.